తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ కార్మికులు సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఎనిమిది నెలల నుంచి ...
మండలకేంద్రంలోని ముదిగుబ్బ-కోడూరు రహదారిని ఫోర్‌లైనగా అభివృద్ధి చేస్తున్నా... తరచూ సర్వే నిర్వహిస్తూ మార్పులు చేస్తుండడాన్ని ...
కోటవురట్ల, జూన్‌ 6 : మండలంలోని పందూరులో గురువారం ఉపాధి కూలీలతో వీఆర్పీ గొడవ పడి ఉపాధి పనులు ఆపేశాడు. ఇందుకు సంబంధించి వీఆర్పీ ...
ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా దవాఖాన ...
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం ఎడ్లపల్లిలోని డీసీఎంఎస్‌ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు.
డిమాండ్ ఉన్న  ప్రముఖ కంపెనీ పత్తి విత్తనాలను  హోల్‌సేల్‌  వ్యాపారి మరో దుకాణానికి తరలించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్లుగా వైసీపీ ప్ర‌భుత్వంలో నిద్రలేని రాత్రులు గడిపిన అమరావతి అన్నదాతలు రాష్ట్రంలో కూటమి ఘనవిజయంతో ...